" వింధ్యరాణి ఫిల్మ్ నిర్మాణం " - " రూపవాణి " ఫిబ్రవరి 1948 సంచిక నుండి
పింగళి నాగేంద్రరావు గారు వ్రాసిన "వింధ్యరాణి" నాటకం చాలా ప్రజాదరణ పొందిన నాటకం. ఎన్నో చోట్ల విజయవంతంగా ప్రదర్శింపబడిన ఆ నాటకంలోని ప్రధాన పాత్రధారి శ్రీ డి.వి.సుబ్బారావు గారినే వింధ్యరాణి సినిమాకు ఎంపిక చేసి చిత్రం నిర్మించారు. అయితే సినిమా ఘోరాతిఘోరంగా విఫలమయ్యి ప్రజల్లో నవ్వులపాలు అయ్యింది. ఆ చిత్రం మీద "రూపవాణి" అనే సినీపత్రిక వ్రాసిన "రివ్యూ" ఈ పైన చూడండి