పతితవ్రత - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

గొరుసు జగదీశ్వర రెడ్డి గారు AndhraJyothy – Sunday Magazine – 08 June 2008 న ఊర్వశి , ఆకాశవాణి ప్రముఖులు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో జరిపిన ఇంటర్వ్యూలో ఆవిడ ఇలా ఇంటారు

"నటించిన వేల నాటకాలలో కొన్ని పాత్రలు మనసుపై చాలా ప్రభావం చూపేవి. రాజా ఈడిపస్‌, పాప పరిహారం, సుప్తశిల, మెదియా, పతితవ్రత లాంటి నాటకాలు నన్ను చాలా కలతకు గురిచేశాయి. మనసుని పిండేసే పాత్రలవి. "

ఆవిడ మీద ప్రభావం చూపిన పాత్రల్లోని ఒక పాత్ర - శ్రీ నండూరి శశిమోహన్ గారు అందించిన ఈ ఆడియోలో

అరుదైన, అపురూపమైన ఈ ఆడియో అందించిన శ్రీ శశిమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో